ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో భక్తుల ముందుకు నిత్యానంద

ABN, First Publish Date - 2022-07-02T13:53:44+05:30

వివాదాస్పద స్వామి నిత్యానంద ఈ నెల 13న గురుపూర్ణిమ సందర్భంగా భక్తుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కొద్ది నెలలుగా కైలాస దేశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జూలై 1 (ఆంధ్రజ్యోతి): వివాదాస్పద స్వామి నిత్యానంద ఈ నెల 13న గురుపూర్ణిమ సందర్భంగా భక్తుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కొద్ది నెలలుగా కైలాస దేశం నుంచి నిత్యానందకు సంబంధించి ఎలాంటి వీడియోలు వెలువడకపోవటంతో ఆయన భక్తులు ఆందోళన చెందారు. తాను నిర్వికల్ప సమాధిలో ఉన్నానని, త్వరలో భక్తులకు దర్శనమిస్తానని నిత్యానంద తరచూ ప్రకటనలు జారీ చేస్తూ వచ్చారు. కొద్ది రోజులకు ముందు నిత్యానంద విగ్రహాలకు అభిషేకం చేస్తున్న వీడియో వెలువడి కలకలం రేపింది. ఆ వీడియోను చూసి నిత్యానంద మృతి చెందారని భక్తులు అనుమానించారు. ఈ పరిస్థితులలో తాను సమాధి నుంచి బయటకు రాబోతున్నానని, గురుపూర్ణిమ దినాన సత్సంగ ప్రసంగం చేస్తానని, ఆ ప్రసంగం ప్రత్యక్షంగా ప్రసారమవుతుందని నిత్యానంద ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2022-07-02T13:53:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising