ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్‌తో ఆర్థిక మంత్రి భేటీ

ABN, First Publish Date - 2022-02-25T16:08:56+05:30

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను గురువారం ఢిల్లీలో రాష్ట్ర ఆర్థ్ధిక మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ కలుసుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్‌టీ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను గురువారం ఢిల్లీలో రాష్ట్ర ఆర్థ్ధిక మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ కలుసుకున్నారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్‌టీ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో, ఆర్ధిక మంత్రి తాగ్యరాజన్‌ ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలుసుకొని జీఎస్టీ బకా యిలు, వరద నివారణ నిధులు అందించాలని తదితర అంశాలతో పాటు రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై రాష్ట్ర మంత్రి వివరించినట్లు సమాచారం.

Updated Date - 2022-02-25T16:08:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising