ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో కొత్తగా 2,487 కరోనా కేసులు నమోదు

ABN, First Publish Date - 2022-05-15T17:11:26+05:30

భారత్‌లో కొత్తగా 2,487 కరోనా కేసులు నమోదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ అక్కడక్కడ విస్తరిస్తోంది. దేశంలో కొత్తగా 2,487 కరోనా కేసులు నమోదు అవగా,  కోవిడ్ వల్ల 13 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 17,692 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొని 2878 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా మొత్తం 5,24,214 మంది మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2022-05-15T17:11:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising