ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

granted parole: నళినికి ఏడోసారి పెరోల్‌ మంజూరు

ABN, First Publish Date - 2022-07-27T16:02:30+05:30

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ(Rajiv Gandhi) హత్య కేసు ముద్దాయి నళినికి రాష్ట్ర ప్రభుత్వం ఏడోసారి పెరోలు మంజూరు(Sanction) చేసింది. వేలూరు మహిళా జైలులో 30 యేళ్లకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జూలై 26 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ(Rajiv Gandhi) హత్య కేసు ముద్దాయి నళినికి రాష్ట్ర ప్రభుత్వం ఏడోసారి పెరోలు మంజూరు(Sanction) చేసింది. వేలూరు మహిళా జైలులో 30 యేళ్లకు పైగా యావజ్జీవకారాగార శిక్ష అనుభవిస్తున్న నళినికి గతేడాది డిసెంబర్‌ 27న తొలిసారిగా పెరోలు మంజూరైంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నళిని(Nalini) తల్లి పద్మావతి తన కుమార్తెకు పెరోలు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

Updated Date - 2022-07-27T16:02:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising