ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dussehra: మైసూరులో గజరాజులకు శిక్షణ

ABN, First Publish Date - 2022-08-20T17:43:22+05:30

మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొనే గజరాజులకు తర్ఫీదు ప్రారంభమైంది. అంబారీని మోసే గజరాజు ‘అభిమన్యు’ తొలుత 300 కిలోల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొనే గజరాజులకు తర్ఫీదు ప్రారంభమైంది. అంబారీని మోసే గజరాజు ‘అభిమన్యు’ తొలుత 300 కిలోల ఇసుకబస్తాలతో బయల్దేరింది. ప్యాలెస్(Palace)‏లోని బలరామ ద్వారం నుంచి బన్ని మండపం వరకు ఇతర ఏనుగులు(Elephants) కదిలాయి. ప్రతిరోజూ ప్యాలెస్‌ నుంచి కనీసం 5 కిలోమీటర్ల మేర పురవీధులలో గజరాజులు నడుస్తాయని డిప్యూటీ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (డీసీఎఫ్‌) కరికాలన్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏనుగులకు బరువులు మోసే ప్రక్రియ ప్రారంభించామన్నారు. క్రమేపీ 750 కిలోల బరువుకు పెంచి అలవాటు చేయనున్నట్టు తెలిపారు. అభిమన్యుతో కలసి అర్జున వెంటరాగా ఇతర గజరాజులు ముందుకు సాగాయి. సెప్టెంబరు మొదటివారంలో రెండోబ్యాచ్‌ ఏనుగుల బృందం వస్తుందన్నారు. 

Updated Date - 2022-08-20T17:43:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising