ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా కొడుకు పాటించేది రాజధర్మం: యశ్వంత్‌ సిన్హా

ABN, First Publish Date - 2022-06-27T09:16:10+05:30

‘ఇది రాష్ట్రపతి ఎన్నిక మాత్రమే కాదు. ప్రభుత్వ నిరంకుశ విధానాలను అడ్డుకునే దిశగా వేసే అడుగు’ అని ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూన్‌ 26: ‘ఇది రాష్ట్రపతి ఎన్నిక మాత్రమే కాదు. ప్రభుత్వ నిరంకుశ విధానాలను అడ్డుకునే దిశగా వేసే అడుగు’ అని ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా చెప్పారు. అలాంటి విధానాలను ప్రతిఘటించాలంటూ ఈ ఎన్నిక దేశ ప్రజలకు సందేశం ఇస్తోందన్నారు. తన కుమారుడు జయంత్‌సిన్హా(బీజేపీ ఎంపీ) మద్దతు పొందలేకపోవడంపై యశ్వంత్‌ స్పందించారు. తన కొడుకు రాజధర్మాన్ని పాటిస్తుంటే తాను దేశ ధర్మాన్ని పాటిస్తున్నానన్నారు. సిన్హా సోమవారం నామినేషన్‌ దాఖలు చేస్తారు. 

Updated Date - 2022-06-27T09:16:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising