ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో లిక్కర్ మాఫియాపై కేంద్రం దృష్టి సారించాలి: ఎంపీ రామ్మోహన్

ABN, First Publish Date - 2022-03-16T19:24:15+05:30

జంగారెడ్డిగూడెం ఘటనను ఎంపీ రామ్మోహన్‌ నాయుడు లోక్‌సభలో ప్రస్తావించారు. ఏపీలో లిక్కర్ మాఫియాపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ఘటనను ఎంపీ రామ్మోహన్‌ నాయుడు లోక్‌సభలో ప్రస్తావించారు. ఏపీలో లిక్కర్ మాఫియాపై కేంద్రం దృష్టి సారించాలని కోరారు. కల్తీసారా మరణాలను సహజ మరణాలన్న.. సీఎం జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యలను ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఖండించారు. 

Updated Date - 2022-03-16T19:24:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising