ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ అరుణ్‌ కుమార్‌ పరారీలో ఉన్నారు

ABN, First Publish Date - 2022-11-24T01:40:11+05:30

షాజహాన్‌పూర్‌ బీజేపీ ఎంపీ అరుణ్‌ కుమార్‌ సాగర్‌ పరారీలో ఉన్నారని ఇక్కడి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తేల్చిచెప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూపీలో ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు

షాజహాన్‌పూర్‌, నవంబరు 23: షాజహాన్‌పూర్‌ బీజేపీ ఎంపీ అరుణ్‌ కుమార్‌ సాగర్‌ పరారీలో ఉన్నారని ఇక్కడి ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం తేల్చిచెప్పింది. 2019 ఎన్నికల సమయంలో ఆయన ప్రచార సామగ్రిని అప్పటి ఎస్‌డీఎం సదర్‌ స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసు విచారణ కోసం కోర్టు పలుమార్లు సమన్లు ఇచ్చినా ఆయన స్పందించలేదు. దీంతో ఎంపీ పరారీలో ఉన్నారని తేల్చిన న్యాయస్థానం, ఆయనపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. తమ ఆదేశాలను ఎంపీ నివాసంతోపాటు బహిరంగ ప్రదేశాల్లోనూ అతికించాలని అధికారులను ఆదేశించింది.

Updated Date - 2022-11-24T01:40:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising