ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

heavy rainfall బీభత్సం...దేశంలో 400మందికి పైగా మృతి

ABN, First Publish Date - 2022-07-16T18:42:40+05:30

దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాకాలం బీభత్సం సృష్టిస్తోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాకాలం బీభత్సం సృష్టిస్తోంది.దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు( heavy rainfall), వరదలతో ప్రజలు అల్లాడుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి దేశవ్యాప్తంగా 400 మందికి పైగా మరణించారు.గుజరాత్‌లో, దక్షిణ గుజరాత్,సౌరాష్ట్రలోని కొన్ని ప్రదేశాలలో శనివారం భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి నదికి వెల్లువెత్తిన వరదలతో పలు గ్రామాల ప్రజలు రోజుల తరబడి వరదనీటిలో చిక్కుకుపోయారు. గుజరాత్‌లో భారీవర్షాల వల్ల 80 మంది మృతి చెందారు. గుజరాత్ రాష్ట్రంలోని 8 జిల్లాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.మహారాష్ట్రలో కూడా 11,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.మహారాష్ట్రలో వరదల వల్ల మృతుల సంఖ్య 102కి చేరింది.ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్, అసోంలలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.


Updated Date - 2022-07-16T18:42:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising