ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పండిట్లు త్వరలోనే లోయకు తిరిగి వెళ్తారు: భాగవత్‌

ABN, First Publish Date - 2022-04-04T09:35:27+05:30

కశ్మీరీ పండిట్లు త్వరలోనే తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్తారని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్ము, ఏప్రిల్‌ 3: కశ్మీరీ పండిట్లు త్వరలోనే తమ సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్తారని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. వారు మళ్లీ నిరాశ్రయులు కాకుండా అనుకూలమైన వాతావరణం కల్పించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. మూడు రోజుల నర్వే్‌హ(ఉగాదిలాగా కశ్మీరీ పండిట్లకు కొత్త సంవత్సరం) ముగింపు కార్యక్రమంలో పండిట్లను ఉద్దేశిస్తూ ఆన్‌లైన్‌లో ఆయన మాట్లాడారు. పండిట్లను కశ్మీర్‌ లోయకు తిరి గి పంపాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘‘మీరు (పండిట్లు) ఒక్కసారి లో యకు తిరిగి వెళ్లాక మళ్లీ నిరాశ్రయలు కావడం జరగదు. మిమ్మల్ని ఎవరైనా తరిమేసే ప్రయత్నం చేస్తే వారికి తగిన శాస్తి జరుగుతుంది’’ అని భాగవత్‌ అన్నారు. ‘ద కశ్మీర్‌ ఫైల్స్‌’  సినిమాపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. 

Updated Date - 2022-04-04T09:35:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising