ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister: ఆ పథకం మాదే...!

ABN, First Publish Date - 2022-10-01T16:41:30+05:30

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం పథకం అమలుచేసిన ఘనత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కే దక్కుతుందని సాంఘిక సంక్షేమ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                      - మంత్రి గీతాజీవన్‌


పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 30: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహారం పథకం అమలుచేసిన ఘనత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కే దక్కుతుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గీతాజీవన్‌(Minister Geethajeevan) తెలిపారు. నగరంలో శుక్రవారం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, అన్నాడీఎంకే హయాంలోనే అక్షయ పాత్ర పేరుతో అల్పాహారం పథకం ప్రారంభమైందని ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి  చెబుతున్నారని, ఓ స్వచ్ఛంధ సంస్థ చేపట్టిన పథకాన్ని తమదిగా ఈపీఎస్‌ ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు.


Updated Date - 2022-10-01T16:41:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising