ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Durai Murugan: ఎడప్పాడి అవినీతి సుప్రీంకోర్టుకెళ్లింది

ABN, First Publish Date - 2022-08-12T15:56:02+05:30

ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) అవినీతి సుప్రీంకోర్టు వరకు వెళ్లిందని, తమ ప్రభుత్వం రూ.20 వేల అవినీతికి పాల్పడిందని ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                       - మంత్రి దురైమురుగన్‌


వేలూరు(చెన్నై), ఆగస్టు 11: ఎడప్పాడి పళనిస్వామి(Edappadi Palaniswami) అవినీతి సుప్రీంకోర్టు వరకు వెళ్లిందని, తమ ప్రభుత్వం రూ.20 వేల అవినీతికి పాల్పడిందని ఆయన ఫిర్యాదు చేస్తే ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నీటిపారుదల శాఖ మంత్రి దురై మురుగన్‌(Minister Durai Murugan) తెలిపారు. వేలూరులో గురువారం మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ, ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికమవుతున్న మాదకద్రవ్యాలను నిరోధించేలా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుందన్నారు. మాదకద్రవ్యాలకు విద్యార్థులు బానిసలు కాకుండా ఉండేలా అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Updated Date - 2022-08-12T15:56:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising