ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Metturu Damలో పెరిగిన నీటిమట్టం

ABN, First Publish Date - 2022-05-19T15:27:04+05:30

సేలం జిల్లా మేట్టూరు ప్రాంతంలోని డ్యాం నీటిమట్టం 109.45 అడుగులకు పెరిగిందని ప్రజాపనుల శాఖ అధికారులు తెలిపారు. కావేరి నది పరివాహాక ప్రాంతాల్లో కొన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): సేలం జిల్లా మేట్టూరు ప్రాంతంలోని డ్యాం నీటిమట్టం 109.45 అడుగులకు పెరిగిందని ప్రజాపనుల శాఖ అధికారులు తెలిపారు. కావేరి నది పరివాహాక ప్రాంతాల్లో  కొన్ని రోజులుగా కురుస్తున్న భారీవర్షాల కారణంగా మేట్టూరు డ్యాంలో సెకనుకు 9,546 ఘనపుటడుగుల నీరు చేరుతుండడంతో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, డ్యాం నుంచి తాగునీటి అవసరాలకు సెకనుకు 1,500 ఘనపుటడుగుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 108.14 అడుగులుగా ఉన్న డ్యాం నీటిమట్టం బుధవారం ఉదయానికి 109.45 అడుగులకు పెరిగిందని, డ్యాంలో చేరుతున్న నీటి శాతం భారీగా ఉన్నందువల్ల కావేరి డెల్టా సాగుకు సకాలంలో నీటిని విడుదల చేసే అవకాశముందని డెల్టా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నీటిమట్టం పెరగడంతో మత్స్యసంపద పెరిగే అవకాశముందని మత్స్యకారులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-05-19T15:27:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising