ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెట్రోరైలులో మంత్రి, ఎమ్మెల్యేల ప్రయాణం

ABN, First Publish Date - 2022-04-26T15:35:16+05:30

రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌ సోమవారం మెట్రోరైలులో ప్రయాణించారు. రెండు రోజు ల సెలవుల అనంతరం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మళ్లీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌ సోమవారం మెట్రోరైలులో ప్రయాణించారు. రెండు రోజు ల సెలవుల అనంతరం రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు మంత్రి అనితా రాధాకృష్ణన్‌, ఎమ్మెల్యేలు ఎంసీ షణ్ముగయ్య, ఎం.అబ్దుల్‌వాహబ్‌ త్రిశూలం విమానాశ్రయ రైల్వేస్టేషన్‌ నుంచి మెట్రోరైలులో ప్రయా ణించి అసెంబ్లీకి వెళ్లారు.

Updated Date - 2022-04-26T15:35:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising