ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3న అమిత్‌షా బెంగళూరు పర్యటన

ABN, First Publish Date - 2022-04-30T18:20:11+05:30

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మే 3న కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని బెంగళూరులో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మే 3న కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని బెంగళూరులో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీకి బయల్దేరిన సీఎం విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ‘ఖేలో ఇండియా’ ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న అమిత్‌షాతో రాష్ట్ర రాజకీయ స్థితిగతులు, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై చర్చిస్తానన్నారు. తన ఢిల్లీ పర్యటనకు రాజకీయాలతో సంబంధం లేదని సీఎం స్పష్టం చేస్తూ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో తాను కూడా పాల్గొంటానన్నారు. తగిన సమయంలో మంత్రివర్గ విస్తరణపై చర్చలకు తనను ఢిల్లీకి ఆహ్వానిస్తామని అధిష్టానం పెద్దలు స్పష్టం చేశారన్నారు.

Updated Date - 2022-04-30T18:20:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising