ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లికి వెళ్లొస్తూ మృత్యులోయలోకి!

ABN, First Publish Date - 2022-02-23T07:58:46+05:30

14 మంది మృతి డెహ్రాడూన్‌, ఫిబ్రవరి 22: ఉత్తరాఖండ్‌లో పెళ్లికి వెళ్లివస్తున్న వారి వాహనం లోయలోపడి 14మంది కన్నుమూశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లోయలో పడిపోయిన వాహనం..

14 మంది మృతి  డెహ్రాడూన్‌, ఫిబ్రవరి 22: ఉత్తరాఖండ్‌లో పెళ్లికి వెళ్లివస్తున్న వారి వాహనం లోయలోపడి 14మంది కన్నుమూశారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చంపావత్‌ జిల్లాలోని సుఖిధాంగ్‌-దండమినార్‌ రహదారిపై ఈ ఘోరం జరిగింది. మొత్తం 12 మృతదేహాలను ప్రమాద స్థలం నుంచి వెలికితీశారు. మరో రెండు తీయాల్సి ఉందని అధికారులు తెలిపారు. వీరంతా సమీప తనక్‌పుర్‌లో జరిగిన ఓ వివాహానికి హాజరై.. తిరిగి దండా కక్నాయ్‌ గ్రామానికి పికప్‌ ట్రక్‌ వంటి వాహనంలో తిరిగి వస్తున్నారని వివరించారు. 

Updated Date - 2022-02-23T07:58:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising