ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధిక ఏటీఎంలున్న రాష్ట్రం మనదే

ABN, First Publish Date - 2022-03-22T16:40:26+05:30

దేశంలోనే అధిక ఏటీఎం కేంద్రాలున్న రాష్ట్రంగా తమిళనాడు మొదటి స్థానంలో నిలిచిందని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలియజేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌, మార్చి 21: దేశంలోనే అధిక ఏటీఎం కేంద్రాలున్న రాష్ట్రంగా తమిళనాడు మొదటి స్థానంలో నిలిచిందని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలియజేసింది. ఖాతాదారులు తమ బ్యాంక్‌ ఖాతా నుండి ఏ సమయంలోనైనా నగదు పొందేలా ఏటీఎం కేంద్రాలు ఏర్పాటయ్యాయి. 2021 డిసెంబరు వరకు నిర్వహించిన సర్వేలో తమిళనాడులో 28,540 ఏటీఎం కేంద్రాలతో మొదటి స్థానంలో నిలిచింది. తదుపరి మహారాష్ట్ర (27,945), ఉత్తరప్రదేశ్‌ (23,460), కర్ణాటక (19,613), పశ్చిమ బెంగాల్‌ (13,565), గుజరాత్‌ (12,699), ఆంధ్రప్రదేశ్‌ (12,357), తెలంగాణా (11,910), రాజస్తాన్‌ (11,296), కేరళ (11,054) రాష్ట్రాలు వరుసగా నిలిచాయని రిజర్వ్‌ బ్యాంక్‌ తెలిపింది.


Updated Date - 2022-03-22T16:40:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising