ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలురాయి

ABN, First Publish Date - 2022-01-19T03:03:52+05:30

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలురాయి దాటింది. 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల వారిలో సగం మందికి తొలి డోసు టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలురాయి దాటింది. 15 నుంచి 18 సంవత్సరాల వయసు గల వారిలో సగం మందికి తొలి డోసు టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నిన్నటికే మూడున్నర కోట్ల మందికి టీకా వేసినట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాదు ఆరోగ్య రంగ సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 సంవత్సరాలు పై బడిన వారికి 50 లక్షలకు పైగా డోసులు ఇచ్చినట్లు వెల్లడించింది. 


అటు దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 158 కోట్ల 4 లక్షలకు పైగా టీకాలు వేశారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా ఉపయోగించని 13 కోట్ల 25 లక్షలకు పైగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. 



Updated Date - 2022-01-19T03:03:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising