ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra Crisis: ఏక్‌నాథ్ షిండే క్యాంప్ కీలక నిర్ణయం.. గౌహతిలో ఎప్పటివరకంటే..

ABN, First Publish Date - 2022-06-28T04:52:26+05:30

మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అనర్హత నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన గడువును..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అనర్హత నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన గడువును సుప్రీం కోర్టు జులై 11 వరకూ పొడిగించడంతో రెబల్ ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్టయింది. ఈ పరిణామంతో స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్న ఏక్‌నాథ్ షిండే క్యాంపులోని ఎమ్మెల్యేలు జోరు పెంచారు. జులై 5 వరకూ గౌహతిలోని హోటల్‌లోనే ఉండి రాజకీయం చేయాలని రెబల్ ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ఆదిత్య ఠాక్రే తాజాగా వెల్లడించడం కొసమెరుపు. తమని ముంబైకి తీసుకురావాలని వాళ్లంతా తమతో మొరపెట్టుకున్నారని ఆయన చెప్పడం గమనార్హం.

Updated Date - 2022-06-28T04:52:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising