ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Maharashtra Crisis: ఏక్‌నాథ్ షిండే ట్వీట్.. ‘‘మమ్మల్ని బయపెట్టలేరు.. ఎందుకంటే’..

ABN, First Publish Date - 2022-06-24T05:30:54+05:30

Maharashtra Crisis: ఏక్‌నాథ్ షిండే ట్వీట్.. ‘‘మమ్మల్ని బయపెట్టలేరు.. ఎందుకంటే’..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహావికాస్‌ అఘాడీ ఒక అసహజమైన కూటమని, శివసేన తన కోసం, తన పార్టీ కార్యకర్తల కోసం ఆ కూటమి నుంచి బయటకు రావడం తప్పనిసరని వ్యాఖ్యలు చేసి ఆ దిశగా అడుగులేస్తున్న ఏక్‌నాథ్ షిండే తాజాగా మరో ట్వీట్ చేశారు. 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని తమను బయపెట్టలేరని, ఎందుకంటే తామంతా శివసేన చీఫ్ బాలాసాహెబ్ ఠాక్రే అనుచరులమని ఆయన ట్వీట్ చేశారు. తమకు చట్టం తెలుసని, కాబట్టి ఈ బెదిరింపులను తాము పట్టించుకోమని ట్వీట్‌లో ఏక్‌నాథ్ షిండే స్పష్టం చేశారు. ఈ కూటమి వల్ల కాంగ్రెస్‌, ఎన్సీపీకే లాభం చేకూరిందని.. ఆ రెండు పార్టీలూ బలపడుతుండగా శివసేన వ్యవస్థాగతంగా బలహీనపడుతూ వచ్చిందని, గత రెండున్నరేళ్లుగా సగటు శివసైనికులు ఎన్నో బాధలు పడ్డారని షిండే ఆవేదన వెలిబుచ్చిన సంగతి తెలిసిందే.

Updated Date - 2022-06-24T05:30:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising