ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Uddhav కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2022-06-30T00:21:55+05:30

మహారాష్ట్ర క్యాబినెట్ తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు ప్రాంతాల పేర్ల మార్పునకు ఆమోదం ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్ర క్యాబినెట్ తాజాగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు ప్రాంతాల పేర్ల మార్పునకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం క్యాబినెట్ బుధవారం సాయంత్రం అత్యవసరంగా సమావేశమైంది. కీలక నిర్ణయాల్లో భాగంగా ఔరంగాబాద్‌ పేరును సంభాజీనగర్‌గా మార్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


ఒస్మానాబాద్‌ పేరును ధారాశివ్‌గా, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు డీబీ పాటిల్ పేరు పెట్టేందుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పేర్ల మార్పు డిమాండ్ చిరకాలంగా ఉంది. మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో శివసేన సర్కార్ క్యాబినెట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం, పేర్ల మార్పునకు ఆమోదం తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Updated Date - 2022-06-30T00:21:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising