ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Madabhushi: మాడభూషికి ‘కీర్తి పురస్కారం’

ABN, First Publish Date - 2022-09-22T13:26:08+05:30

మద్రాస్‌ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ మాజీ అధ్యక్షుడు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌(Madabhushi Sampathkumar)కు పొట్టి శ్రీరాములు తెలుగు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మద్రాస్‌ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ మాజీ అధ్యక్షుడు ఆచార్య మాడభూషి సంపత్‌కుమార్‌(Madabhushi Sampathkumar)కు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ‘కీర్తి పురస్కారం’ ప్రదానం చేసింది. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ అధ్యక్షుడు అల్లం నారాయణ, తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్‌ బుద్ధా మురళి తదితరులు మాడభూషికి పురస్కారం ప్రదానం చేసి అభినందించారు.

Updated Date - 2022-09-22T13:26:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising