ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుదీర్ఘకాలం తర్వాత.. భారీగా Covid కేసులు నమోదు

ABN, First Publish Date - 2022-06-30T16:12:30+05:30

రాష్ట్రంలో సుదీర్ఘకాలం తర్వాత వెయ్యికిపైగా కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించిన బులెటిన్‌ ప్రకారం 1249

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                           - 1,249 మందికి పాజిటివ్      


బెంగళూరు, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సుదీర్ఘకాలం తర్వాత వెయ్యికిపైగా కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ప్రకటించిన బులెటిన్‌ ప్రకారం 1249 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులోనే 1109 మంది ఉన్నారు. మైసూరు 31, దక్షిణకన్నడ 29, ధారవాడ 13, బళ్లారి 12, ఇతర జిల్లాల్లో పదిలోపు నమోదయ్యాయి. 1154 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో బెంగళూరులో ఒకరు, చిక్కమగళూరులో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం 5,707 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 5,393 మంది ఉన్నారు. 

Updated Date - 2022-06-30T16:12:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising