ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నుపుర్ శర్మ వ్యాఖ్యల దుమారం: బెంగాల్‌లో లోకల్ ట్రైన్‌ను ధ్వంసం చేసిన ఆందోళనకారులు

ABN, First Publish Date - 2022-06-13T01:48:20+05:30

మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృతనేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చెలరేగుతూనే ఉంది. ఆమె వ్యాఖ్యలను నిరసిస్తూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృతనేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చెలరేగుతూనే ఉంది. ఆమె వ్యాఖ్యలను నిరసిస్తూ జరుగుతున్న ఆందోళనల్లో నిరసనకారులు చెలరేగిపోయారు. ఫలితంగా ఆందోళన హింసాత్మకంగా మారింది. నదియా జిల్లాలోని బేతుఆదహరి రైల్వే స్టేషన్‌లో లోకల్ ట్రైన్‌పై ఆందోళనకారులు రాళ్లు విసిరారు. నుపుర్ శర్మ వ్యాఖ్యలను నిరసిస్తూ ర్యాలీ నిర్వహించిన ఆందోళనకారులు ఒక్కసారిగా రైల్వే స్టేషన్‌లోకి దూసుకెళ్లారు. ఆపై రైలుపై రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. 

Updated Date - 2022-06-13T01:48:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising