ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లఖీంపూర్‌ ఖీరీ ఘటనలో రెండో చార్జిషీటు

ABN, First Publish Date - 2022-01-22T08:01:07+05:30

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన లఖీంపూర్‌ ఖీరీ ఘటనలో పోలీసులు రెండో చార్జిషీటు దాఖలు చేశారు. నిరుడు అక్టోబరు 3న రైతు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాచేస్తున్న రైతులపై నుంచి మూడు కార్లు దూసుకెళ్లడంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జనవరి 21: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన లఖీంపూర్‌ ఖీరీ ఘటనలో పోలీసులు రెండో చార్జిషీటు దాఖలు చేశారు. నిరుడు అక్టోబరు 3న రైతు చట్టాలకు వ్యతిరేకంగా ధర్నాచేస్తున్న రైతులపై నుంచి మూడు కార్లు దూసుకెళ్లడంతో నలుగురు రైతులు, ఓ జర్నలిస్టు సహా ఎనిమిది మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఓ కారు డ్రైవరును రైతులు కొట్టి చంపారు. దీంతో ఏడుగురు రైతులను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. తాజాగా దాఖలు చేసిన చార్జిషీటులో ఆ రైతుల పేర్లను చేర్చారు. 

Updated Date - 2022-01-22T08:01:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising