ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండె, మూత్రపిండాల సమస్యతో ఎయిమ్స్‌కు లాలూ

ABN, First Publish Date - 2022-03-22T22:47:50+05:30

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గుండె, మూత్రపిండాల సమస్యలను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గుండె, మూత్రపిండాల సమస్యలను ఎదుర్కొంటున్నందున ఆయనను ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్)కు తరలించనున్నట్టు ఎయిమ్స్ సీనియర్ వైద్యులు ఒకరు మంగళవారం తెలిపారు. పశుగ్రాసం కుంభకోణంలో జైలుశిక్షను అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ ప్రస్తుతం రాంచీలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స తీసుకుంటున్నారు. లాలూ  ఆరోగ్య పరిస్థితిపై రిమ్స్ మెడికల్  బోర్డు తాజాగా సమీక్ష జరిపిందని, గుండె, మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నట్టు నిర్ధారించిందని రిమ్స్ డైరెక్టర్ కామేశ్వర్ ప్రసాద్ తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు పంపనున్నామని చెప్పారు. తేదీ విషయమై జైలు అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్ ప్రసాద్ వివరించారు.

Updated Date - 2022-03-22T22:47:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising