ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవై ఎయిర్‌పోర్ట్‌లో రూ.2 కోట్ల బంగారం స్వాధీనం

ABN, First Publish Date - 2022-05-02T17:33:30+05:30

కోయంబత్తూరు విమానాశ్రయంలో సింగపూర్‌ నుంచి అక్రమంగా తరలించిన రూ.2.26 కోట్ల విలువైన 4.2 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కోయంబత్తూరు విమానాశ్రయంలో సింగపూర్‌ నుంచి అక్రమంగా తరలించిన రూ.2.26 కోట్ల విలువైన 4.2 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మలేసియాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. సింగపూర్‌ నుంచి కోయంబత్తూరుకు బయల్దేరిన ఓ విమానంలో బంగా రాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో కస్టమ్స్‌ అధికారులు అప్రమత్తమయ్యారు.. సింగపూర్‌ విమానం నుంచి దిగిన ప్రయాణికుల్లో ఇద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో వారిని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీల్లో వారి హ్యాండ్‌ బ్యాగులలో దాచి వుంచిన బంగారం పట్టుబడింది. దీనితో మలేసియాకు చెందిన తంగేశ్వరన్‌, నందిని అనే ఆ ఇద్దరిని అరెస్టు చేశారు.

Updated Date - 2022-05-02T17:33:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising