ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొడనాడు కేసులో 220 మంది వద్ద విచారణ పూర్తి

ABN, First Publish Date - 2022-04-24T15:33:45+05:30

నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌ లో హత్య, దోపిడీ కేసుకు సంబంధించి 220 మంది వద్ద విచారణ పూర్తిచేసినట్లు ప్రభుత్వ న్యాయవాది షాజహాన్‌ పేర్కొన్నారు. మాజీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌ లో హత్య, దోపిడీ కేసుకు సంబంధించి 220 మంది వద్ద విచారణ పూర్తిచేసినట్లు ప్రభుత్వ న్యాయవాది షాజహాన్‌ పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో చోటుచేసుకున్న దారుణహత్యలు, దోపిడీలకు సంబంధించిన కేసు విచారణ ఊటీ జిల్లా సెషన్స్‌ కోర్టులో ఇన్‌ఛార్జి న్యాయమూర్తి శ్రీధరన్‌ నేతృత్వంలో కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో జయలలిత స్నేహితురాలు వీకే శశికళ వద్ద విచారణ జరిపేందుకు ఊటీ పోలీసులు నిర్ణయించారు. విచారణకు నేరుగా హాజరుకావాలని ఆమె నోటీసులు జారీ చేసే అవకాశమున్నట్లు న్యాయవాది తెలిపారు.

Updated Date - 2022-04-24T15:33:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising