ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kodanadu: కొడనాడు కేసు విచారణాధికారిగా షకీల్‌ అక్తర్‌

ABN, First Publish Date - 2022-10-07T13:13:52+05:30

మాజీ ముఖ్యమంత్రి జయలలిత వేసవి విడిది కేంద్రం కొడనాడు ఎస్టేట్‌ వద్ద జరిగిన వాచ్‌మెన్‌ హత్య, దోపిడీ కేసుల విచారణాధికారిగా సీనియర్‌ ఐపీఎస్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి జయలలిత వేసవి విడిది కేంద్రం కొడనాడు ఎస్టేట్‌ వద్ద జరిగిన వాచ్‌మెన్‌ హత్య, దోపిడీ కేసుల విచారణాధికారిగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి షకీల్‌ అక్తర్‌(Shakeel Akhtar)ను  ప్రభుత్వం నియమించింది. ఇటీవలే ఈ కేసుల విచారణను ప్రభుత్వం సీబీసీఐడీకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. 2017లో జరిగిన కొడనాడు(Kodanadu) ఎస్టేట్‌ వద్ద వాచ్‌మెన్‌ హత్య, ఆ తర్వాత దోపిడీ సంఘటన, సీసీ  కంట్రోల్‌ రూమ్‌ ఉద్యోగి ఆత్మహత్య తదితర సంఘటనలపై విచారణ జరుగుతోంది. ఈ కేసులకు సంబంధించిన పది మంది నిందితులు ప్రస్తుతం బెయిలుపై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఈ కేసుల విచారణాధికారిగా షకీల్‌ అక్తర్‌ను నియమించడంతో  విచారణ ఊపందుకోనుంది.

Updated Date - 2022-10-07T13:13:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising