ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శివసేన ఎంపీ Sanjay Rautపై బీజేపీ నేత భార్య పరువునష్టం దావా

ABN, First Publish Date - 2022-05-16T18:09:34+05:30

శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌పై బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య భార్య మేధా ముంబై కోర్టులో పరువునష్టం దావా వేయనున్నారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌పై బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య భార్య మేధా ముంబై కోర్టులో పరువునష్టం దావా వేయనున్నారు. బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య రూ.100కోట్ల టాయిలెట్ కుంభకోణం చేశారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గత నెలలో ఆరోపించారు. బీజేపీకి చెందిన కిరీట్ సోమయ్య అమిత్ షా పేరును ఉపయోగించి కోట్ల రూపాయలను దోపిడీ చేశాడని సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై తన భార్య ప్రొఫెసర్ డాక్టర్ మేధా కిరీట్ ముంబైలోని సెవ్రీ కోర్టులో కేసు పెట్టనున్నట్లు సోమయ్య ట్వీట్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 499,500 కింద పరువునష్టం కేసు వేయనున్నట్లు సోమయ్య పేర్కొన్నారు.మొత్తంమీద బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ల మధ్య రాజుకున్న వివాదం కాస్తా కోర్టుకెక్కనుంది.


Updated Date - 2022-05-16T18:09:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising