ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖార్గోన్ హింసాత్మక ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్ర: Sharma

ABN, First Publish Date - 2022-04-14T22:22:34+05:30

ఖార్గోన్ హింసాత్మక ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్ర: Sharma

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖార్గోన్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఖార్గోన్ సిటీలో హింసాత్మక ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్ర అని బీజేపీ మధ్యప్రదేశ్ చీఫ్ వీడీ శర్మ పేర్కొన్నారు. దీనిని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) స్పాన్సర్ చేసిందని బీజేపీ మధ్యప్రదేశ్ చీఫ్ వీడీ శర్మ  ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం శాంతియుత రాష్ట్రమని, అటువంటి రాష్ట్రంలో ఊరేగింపుపై దాడి జరిగితే అది పీఎఫ్ఐ వంటి సంస్థల ముందస్తు ప్రణాళికతో కూడిన కుట్ర అని సూచిస్తుందన్నారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని శర్మ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-04-14T22:22:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising