ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉచిత రేషన్‌పై ఢిల్లీ సర్కార్ చల్లటి కబురు

ABN, First Publish Date - 2022-06-30T02:41:14+05:30

ఢిల్లీవాసులకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం చల్లటి కబురు చెప్పింది. సెప్టెంబర్ 30వ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీవాసులకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం చల్లటి కబురు చెప్పింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకూ ఉచిత రేషన్ పథకాన్ని పొడిగిస్తున్నట్టు ఆ పార్టీ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటించారు. ఇందువల్ల ఢిల్లీలోని 73 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. కరోనా మహమ్మారి మొదలైన తర్వాత 2020 ఏప్రిల్ నుంచి సుమారు 73 లక్షల మంది పౌరులకు ఉచిత రేషన్ ఇచ్చామని తెలిపారు. ''గత రెండేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వం ప్రజలకు ఉచిత రేషన్ ఇస్తోంది. సెప్టెంబర్ 30 వరకూ దీనిని పొడిగిస్తున్నాం'' అని కేబినెట్ మీటింగ్ అనంతరం మీడియాతో ఆన్‌లైన్‌లో ముచ్చటిస్తూ కేజ్రీవాల్ తెలిపారు.

Updated Date - 2022-06-30T02:41:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising