ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్షిత హత్యల నేపథ్యంలో Kashmiri Pandit ఉపాధ్యాయుల బదిలీ

ABN, First Publish Date - 2022-06-04T17:46:14+05:30

జమ్మూకశ్మీరులో లక్షిత హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో 177 మంది కశ్మీరీ పండిట్ ఉపాధ్యాయులను బదిలీ చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : జమ్మూకశ్మీరులో లక్షిత హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో 177 మంది కశ్మీరీ పండిట్ ఉపాధ్యాయులను బదిలీ చేశారు.ఈ మేర జమ్మూకశ్మీర్ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కశ్మీర్‌లో ఉగ్రవాదులు కశ్మీరీ పండిట్ లను లక్ష్యంగా చేసుకొని హత్యాకాండ సాగిస్తున్నారు. శ్రీనగర్‌లో పనిచేస్తున్న 177 మంది కశ్మీరీ పండిట్ ఉపాధ్యాయులను లోయ నుంచి ప్రభుత్వం బదిలీ చేసింది.కుల్గామ్ జిల్లాలో స్కూల్ టీచర్ హత్యకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ప్రదర్శనలో కశ్మీరీ పండిట్ కమ్యూనిటీ ప్రజలు పాల్గొన్నారు. బదిలీ చేయడంతో కశ్మీరీ పండిట్ ఉపాధ్యాయులు ఊపిరిపీల్చుకున్నారు. 


Updated Date - 2022-06-04T17:46:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising