ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

530 మందికి Covid పాజిటివ్

ABN, First Publish Date - 2022-06-21T17:36:36+05:30

రాష్ట్రంలో 500కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైద్యఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. 530 మందికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 500కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైద్యఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం.. 530 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 494 మందికి సోకింది. మైసూరులో 6, దక్షిణకన్నడ, కలబురగిలో 5 చొప్పున, బళ్లారి, బెళగావి, రామనగర, ఉత్తరకన్నడలో 3 చొప్పున, ఉడుపిలో 2, బాగల్కోటె, ధారవాడ, గదగ్‌, శివమొగ్గ, తుమకూరు, విజయపురలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. 637 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటలలో ఎవరూ మృతి చెందలేదు. 4928 యాక్టివ్‌కేసులు ఉండగా బెంగళూరులో 4723 మం ది చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2022-06-21T17:36:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising