ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో భారీగా పెరిగిన Covid కేసులు

ABN, First Publish Date - 2022-06-11T16:33:15+05:30

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 525 మందికి పాజిటివ్‌నిర్ధారణ అయిం ది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 525 మందికి పాజిటివ్‌నిర్ధారణ అయిం ది. బెంగళూరులోనే 494 కేసులు ఉండడం గమనార్హం. దీంతో రాష్ట్రంలోని యాక్టివ్‌కేసుల సంఖ్య 3,177 దాటేసిందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా కరోనా పాజిటివిటీ రేటు 2.31 శాతంగా నమోదయిందని పేర్కొన్నారు. 22 మంది కోలుకున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌ పరీక్షలను మరింత పెంచాలని నిర్ణయించారు. మరోవైపు కేంద్రం జారీ చేసిన కొవిడ్‌ కొత్త మార్గదర్శకాలను రాష్ట్రంలోనూ కట్టుదిట్టంగా అమలు చేస్తామని ఆ రోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ ప్రకటించారు. థియేటర్స్‌, మాల్స్‌, హోటళ్లు, విద్యాసంస్థలు ఇతర అన్ని బహిరంగ ప్రదేశాలలో మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్రం తాజా మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. 

Updated Date - 2022-06-11T16:33:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising