ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1127 Covid పాజిటివ్ కేసులు నమోదు

ABN, First Publish Date - 2022-07-07T16:23:17+05:30

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరిగాయి. వైద్య ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులెటిన్‌ మేరకు 1127 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు మళ్లీ పెరిగాయి. వైద్య ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన బులెటిన్‌ మేరకు 1127 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 1053, దక్షిణకన్నడ, మైసూరులో 13 చొప్పున, ధారవాడలో 11 కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో పదిలోపు కాగా 12 జిల్లాల్లో కేసులు నమోదు కాలేదు. 1127 మంది కోలుకున్నారు. ప్రస్తుతం వివిధ జిల్లాల ఆసుపత్రుల్లో 6,481 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులోనే 6,056 మంది ఉన్నారు. 

Updated Date - 2022-07-07T16:23:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising