ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరాచీ యూనివర్సిటీలో కారుబాంబు పేలుడు.. నలుగురు చైనీయులు మృతి

ABN, First Publish Date - 2022-04-26T21:23:47+05:30

ఇస్లామాబాద్: కరాచీ యూనివర్సిటీలో కారుబాంబు పేలింది. నలుగురు చైనీయులు మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: కరాచీ యూనివర్సిటీలో కారుబాంబు పేలింది. నలుగురు చైనీయులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కరాచీ యూనివర్సిటీ క్యాంపస్‌లోని కన్ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పేలుడు జరిగిన సమయంలో వాహనంలో 8 మంది ఉన్నారని సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి. మృతులు కన్ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్‌లో చైనా భాష నేర్పించే అధ్యాపకులని తేలింది. 

Updated Date - 2022-04-26T21:23:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising