ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కన్నియాకుమారిలో సహజ స్థితికి సముద్రం

ABN, First Publish Date - 2022-05-22T14:54:45+05:30

కన్నియాకుమారి సముద్రతీరం ఆరు రోజుల తర్వాత సహజ స్థితికి చేరుకోవడంతో శనివారం వివేకానంద రాక్‌కు పడవ సవారీ యథావిధిగా సాగింది. ‘అసాని’ తుఫాను అనంతరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): కన్నియాకుమారి సముద్రతీరం ఆరు రోజుల తర్వాత సహజ స్థితికి చేరుకోవడంతో శనివారం వివేకానంద రాక్‌కు పడవ సవారీ యథావిధిగా సాగింది. ‘అసాని’ తుఫాను అనంతరం వాతావరణంలో మార్పులు ఏర్పడి రాష్ట్రంలోని తీరగ్రామాల్లో అలల ఉధృతి అధికంగా కొనసాగింది. రామేశ్వరం, మండపం, ధనుష్కోటి సహా పలు తీరాల్లో అలల ఉధృతి సాధారణం కన్నా 20 అడుగుల ఎత్తున కొనసాగింది. అలల ఉధృతి కారణంగా వాతావరణ శాఖ హెచ్చరికలతో జాలర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో, ఆరు రోజుల అనంతరం సముద్రం సహజ స్థితికి చేరుకోవడంతో కన్నియాకుమారి వివేకానంద రాక్‌ వద్ద పడవ సవారీ ప్రారంభమైంది. సెలవులు కావడంతో వేలాదిగా తరలివచ్చిన పర్యాటకులతో కన్నియాకుమారి ప్రాంతం సందడిగా మారింది.

Updated Date - 2022-05-22T14:54:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising