ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jayalalita మృతిపై ఎడప్పాడిని విచారించాలి

ABN, First Publish Date - 2022-04-27T14:08:04+05:30

దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో మాజీ సీఎం ఎడప్పాడి కె.పళనిస్వామిని విచారించాలని అన్నాడీఎంకే బహిష్కృత నేత పుగళేంది డిమాండ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                               - పుగళేంది డిమాండ్‌


అడయార్‌(చెన్నై): దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి కేసులో మాజీ సీఎం ఎడప్పాడి కె.పళనిస్వామిని విచారించాలని అన్నాడీఎంకే బహిష్కృత నేత పుగళేంది డిమాండ్‌ చేశారు. ఈ కేసు విచారణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిటైర్డ్‌ జడ్జి ఆర్ముగస్వామి కమిటీ ఇప్పటికే 150 మందిని విచారించింది. ఇందులో భాగంగా మంగళవారం పుగళేంది విచారణకు హాజరయ్యారు. అనంతరం పుగళేంది మీడియాతో మాట్లాడుతూ... అనారోగ్యంపాలైన జయకు మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తీసుకెళ్ళాలని భావించి, తరువాత ఎందుకు విరమించుకున్నారని ప్రశ్నించారు. ఏది ఏమైనా అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయ కార్యదర్శిగా ఉన్న ఎడప్పాడిని ఈ విషయంపై విచారణ జరపాలని ఆయన కోరారు. ఇదిలావుంటే, జయలలిత మృతిపై కొన్ని సంవత్సరాలుగా విచారణ జరుపుతున్న రిటైర్డ్‌ జస్టిస్‌ ఆర్ముగస్వామి తన నివేదికను జూలై నెల 26న ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2022-04-27T14:08:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising