ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jammu and Kashmir ఎన్‌కౌంటర్...హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది హతం

ABN, First Publish Date - 2022-06-11T13:47:31+05:30

దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని ఖండిపోరా ప్రాంతంలో శనివారం ఎన్‌కౌంటర్ జరిగింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుల్గాం: దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని ఖండిపోరా ప్రాంతంలో శనివారం ఎన్‌కౌంటర్ జరిగింది.ఈరోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్-ముజాహిదీన్ కి చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు.నిషేధిత ఉగ్రవాద సంస్థ ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు శనివారం కొనసాగుతున్నాయని కశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. గత కొన్ని నెలలుగా కశ్మీర్‌లో సాగుతున్న టెర్రరిస్టు వ్యతిరేక కార్యకలాపాల శ్రేణిలో పలువురు ఉగ్రవాదులు, వారి కమాండర్లు హతమయ్యారు. ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం ఆధారంగా జమ్మూకశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా గాలింపు జరిపాయి.



 శుక్రవారం జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి భారత సైన్యం జాయింట్ ఆపరేషన్‌లో బారాముల్లాలో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఇటి)తో సంబంధం ఉన్న ఇద్దరు క్రియాశీల ఉగ్రవాదులను అరెస్టు చేశారు.  నిందితుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కశ్మీర్‌లో ఇద్దరు ఎల్‌ఇటి ఉగ్రవాదులు, ఒక హైబ్రిడ్ ఉగ్రవాది, మరో ఉగ్రవాది సహచరుడిని అరెస్టు చేసినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-06-11T13:47:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising