ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జల్లికట్టులో అపశ్రుతి.. ఎద్దు కుమ్మి యువకుడి మృతి

ABN, First Publish Date - 2022-01-19T16:58:16+05:30

తిరుచ్చి జిల్లా నవలూరు గ్రామంలో పొంగల్‌ సందర్భంగా మంగళవారం నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. ఈ పోటీ తిలకించేందుకు వెళ్లిన వినోద్‌ (24) అనే యువకుడు ఎద్దు కుమ్మడంతో అక్కడికక్కడే మరణించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై): తిరుచ్చి జిల్లా నవలూరు గ్రామంలో పొంగల్‌ సందర్భంగా మంగళవారం నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో అపశృతి చోటుచేసుకుంది. ఈ పోటీ తిలకించేందుకు వెళ్లిన వినోద్‌ (24) అనే యువకుడు ఎద్దు కుమ్మడంతో అక్కడికక్కడే మరణించాడు. నవలూరు కుట్టపట్టు ప్రాంతంలో మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభించాల్సిన జల్లికట్టు పోటీలు ఆలస్యంగా 10.30 గంటలకు మొదలయ్యాయి. తిరుచ్చి జిల్లాకు చెందిన 300 ఎద్దులు, 150 మంది యువకులను కొవిడ్‌ నిబంధనల మేరకు మైదానంలోకి అనుమతించారు. ముందుగా యువకుల చేత ప్రతిజ్ఞ చేయించి, మణికంఠం పంచాయతీ ఛైర్మన్‌ మాతూర్‌ సుబ్బయ్య పోటీలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో, పోటీలు తిలకించేందుకు వెళ్లిన ప్రేక్షకుల్లో ఎద్దు కుమ్మి అదే ప్రాంతానికి చెందిన వినోద్‌ అనే యువకుడు మరణించడం అందరినీ కలచివేసింది. 

Updated Date - 2022-01-19T16:58:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising