ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీలంకకు అదనపు సాయం ప్రకటించిన భారత్

ABN, First Publish Date - 2022-04-21T00:10:29+05:30

న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పొరుగుదేశం శ్రీలంకకు భారత్ అదనపు సాయాన్ని ప్రకటించింది. ఆయిల్ కొనుగోలు కోసం అదనంగా 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3800 కోట్లు) అందించనుందని శ్రీలంక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పొరుగుదేశం శ్రీలంకకు భారత్ అదనపు సాయాన్ని ప్రకటించింది. ఆయిల్ కొనుగోలు కోసం అదనంగా 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3800 కోట్లు) అందించనుందని శ్రీలంక విదేశాంగ మంత్రి జీఎల్ పిరిస్ వెల్లడించారు. ఆర్థిక సహకారంలో భాగంగా బంగ్లాదేశ్ ఇదివరకు ప్రకటించిన 450 మిలియన్ డాలర్ల సాయం కాస్త ఆలస్యంగా అందనుందని ఆయన వివరించారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రకటించిన సాయం అందడానికి ఆరు నెల సమయం పడుతుందని, దశలవారీగా ఈ సాయం అందుతుందని తెలిపారు. దేశ ప్రజలకు నిత్యావసరాలను సప్లయ్ చేసేందుకు నిధులను అన్వేషించాల్సి ఉందని పిరిస్ వివరించారు. 

Updated Date - 2022-04-21T00:10:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising