ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో 3007కి చేరిన Omicron కేసులు

ABN, First Publish Date - 2022-01-07T15:35:21+05:30

దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా లక్ష దాటిపోగా ఒమైక్రాన్ వేరియంట్ కేసులు కూడా మూడు వేలకు చేరువయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా లక్ష దాటిపోగా ఒమైక్రాన్ వేరియంట్ కేసులు కూడా మూడు వేలకు చేరువయ్యాయి. దేశ వ్యాప్తంగా ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 3,007కి చేరింది. ఒమైక్రాన్ వేరియంట్ బారిన పడి కోలుకుని డిశ్చార్జ్ అయిన సంఖ్య 1,199గా ఉంది. మరోవైపు ఒమైక్రాన్ వేరియంట్ కేసులు రాష్ట్రాల వారిగా ఈ విధంగా ఉన్నాయి. మహారాష్ట్రలో 876, ఢిల్లీలో 465, కర్ణాటకలో 333,  రాజస్థాన్లో 291,  కేరళలో 284,  గుజరాత్‌లో 204,  తమిళనాడులో 121,  హర్యానాలో 114,  తెలంగాణలో 107,  ఒడిస్సాలో 60,  ఉత్తరప్రదేశ్‌లో 31,  ఆంధ్రప్రదేశ్‌లో 28,  వెస్ట్ బెంగాల్‌లో 27,  గోవాలో 19,  అస్సాంలో తొమ్మిది,  మధ్యప్రదేశ్‌లో 9,  ఉత్తరాఖండ్‌లో 8 కేసులు నమోదు అయ్యాయి. 

Updated Date - 2022-01-07T15:35:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising