ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 22,270 కేసులు

ABN, First Publish Date - 2022-02-19T15:18:20+05:30

దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22,270 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి 325 మంది మృతి చెందారు. అలాగే కొవిడ్ నుంచి కోలుకుని  60,298 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 98.21 శాతంగా నమోదు అయ్యింది. 

Updated Date - 2022-02-19T15:18:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising