ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnatakaలో ఒక్కరోజులోనే రెట్టింపు కొవిడ్ కేసులు

ABN, First Publish Date - 2022-01-19T13:11:47+05:30

కర్ణాటక రాష్ట్రంలో ఒక్కరోజులోనే రెట్టింపు కొవిడ్ కేసులు నమోదు కావడం సంచలనం రేపింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ఒక్కరోజులోనే రెట్టింపు కొవిడ్ కేసులు నమోదు కావడం సంచలనం రేపింది. కర్ణాటకలో మంగళవారం ఒక్కరోజే 41,457 కరోనా కేసులు వెలుగుచూశాయి. కొవిడ్ వల్ల 20 మంది రోగులు మరణించారు.సోమవారం కర్ణాటకలో 27,156 కరోనా కేసులు నమోదు కాగా మంగళవారం నాటికి వీటి సంఖ్య 41,457కు పెరిగాయి. కర్ణాటకలో కొవిడ్ పాజిటివిటీ రేటు 22.3శాతానికి పెరిగింది. కర్ణాటకలో 2,50,381 యాక్టివ్ కరోనా కేసులున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.కరోనా వల్ల కర్ణాటకలో మరణాల సంఖ్య 38,445కు పెరిగాయి.బెంగళూరు నగరంలోనూ కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఏ రోజుకారోజు పెరుగుతున్న కరోనా కేసులతో కర్ణాటకలో ప్రజలు కలవర పడుతున్నారు. కొవిడ్ కట్టడికి ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 


Updated Date - 2022-01-19T13:11:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising