ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీటీ దేవెగౌడ నివాసానికి కటీలు, మంత్రి సోమశేఖర్‌

ABN, First Publish Date - 2022-05-20T17:17:44+05:30

జేడీఎస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీటీ దేవెగౌడను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీలు, మైసూరు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఎస్‌టీ సోమశేఖర్‌ పరామర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: జేడీఎస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీటీ దేవెగౌడను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్‌ కటీలు, మైసూరు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ఎస్‌టీ సోమశేఖర్‌ పరామర్శించారు. గురువారం ఇద్దరు కీలక నేతలు మైసూరులోని జీటీ దేవెగౌడ నివాసానికి వెళ్లారు. మూడురోజుల కిందట ఆయన మనవరాలు మృతి చెందడంతో కుటుంబీకులను పరామర్శించారు. ఎంపీ ప్రతాప్ సింహా, ఎమ్మెల్యేలు నిరంజన్‌, మహేష్‌, మాజీ మంత్రి విజయశంకర్‌, ముడా అధ్యక్షుడు రాజీవ్‌ సహా పలువురు నేతలు ఉన్నారు. జీటీ దేవెగౌడ జేడీఎస్ కు దూరంగా ఉంటున్నారు. అయినా మనవరాలి మృతితో బాధలో ఉండే జీటీ దేవెగౌడను మాజీ సీఎం కుమారస్వామి పరామర్శించారు. తాజాగా బీజేపీకి చెందిన నేతలు పరామర్శించారు.

Updated Date - 2022-05-20T17:17:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising