ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రార్థనా మందిరాల్లో ప్రమాణం చేసి ద్రోహం

ABN, First Publish Date - 2022-09-17T08:39:43+05:30

ఎన్నికల సమయంలో పలు ప్రార్థనామందిరాల్లో ప్రమాణాలు చేసిన తమ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించడం ద్వారా ద్రోహానికి పాల్పడ్డారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిరాయింపులపై కాంగ్రెస్‌ గోవా ఇన్‌చార్జి దినేశ్‌ ఆగ్రహం


బెంగళూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో పలు ప్రార్థనామందిరాల్లో ప్రమాణాలు చేసిన తమ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించడం ద్వారా ద్రోహానికి పాల్పడ్డారని గోవా కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దినేశ్‌గుండూరావ్‌ మండిపడ్డారు. నగరంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ అంశంపై ప్రజాకోర్టులోనే తేల్చుకుంటామని అన్నారు. దేశంలోని బీజేపీయేతర పార్టీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

Updated Date - 2022-09-17T08:39:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising