బీజేపీ రాజ్యసభ ఎన్నికల ఇంఛార్జ్గా కిషన్ రెడ్డి
ABN, First Publish Date - 2022-06-01T21:21:21+05:30
న్యూఢిల్లీ: జూన్ పదిన జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ ఇంఛార్జ్లను నియమించింది.
న్యూఢిల్లీ: జూన్ పదిన జరగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ ఇంఛార్జ్లను నియమించింది. కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డిని కర్నాటక రాజ్యసభ ఎన్నికల ఇంంఛార్జ్ గా నియమించారు. రాజస్థాన్కు నరేంద్ర సింగ్ తోమర్, హర్యానాకు గజేంద్ర సింగ్ షెకావత్, మహారాష్ట్రకు అశ్విని వైష్ణవ్ను నియమించారు.
Updated Date - 2022-06-01T21:21:21+05:30 IST