ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆప్‌ ఉచిత విద్యుత్‌ పథకంపై విచారణ

ABN, First Publish Date - 2022-10-05T09:45:18+05:30

ఢిల్లీ ప్రభుత్వ ఉచిత విద్యుత్‌ పథకంపై విచారణకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ) వీకే సక్సేనా మంగళవారం ఆదేశించారు. దీనిపై వారం రోజుల్లోగా తనకు నివేదిక సమర్పించాలని ఢిల్లీ ప్రధాన కార్యదర్శికి ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అక్టోబరు 4: ఢిల్లీ ప్రభుత్వ ఉచిత విద్యుత్‌ పథకంపై విచారణకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ) వీకే సక్సేనా మంగళవారం ఆదేశించారు. దీనిపై వారం రోజుల్లోగా తనకు నివేదిక సమర్పించాలని ఢిల్లీ ప్రధాన కార్యదర్శికి ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. గుజరాత్‌ ఎన్నికలు ఉన్నందునే ఎల్‌జీ ఈ ఆదేశాలు జారీ చేశారంటూ ఆప్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో ఢిల్లీ ఎల్‌జీగా బాధ్యతలు స్వీకరించిన సక్సేనా, అప్పటి నుంచి కేజ్రీవాల్‌ సర్కారుపై పలు విచారణలకు ఆదేశించడం గమనార్హం. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆదేశాలకు అనుగుణంగా సక్సేనా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆప్‌ నేతలు విమర్శిస్తున్నారు. సక్సేనాను ఘాటుగా విమర్శిస్తూ ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఆయనకు ఒక లేఖ రాశారు. 


Updated Date - 2022-10-05T09:45:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising