ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chhattisgarhలో ఘోర రోడ్డు ప్రమాదం...ఐదుగురి మృతి

ABN, First Publish Date - 2022-03-16T14:52:20+05:30

చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 17మందికి గాయాలు

రాయపూర్ (చత్తీస్‌ఘడ్): చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించగా, మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు. గరియాబంద్ పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలోని జోబా వద్ద వేగంగా వస్తున్నట్రక్కు ట్రాక్టరు ట్రాలీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు మరణించగా, మరో 17 మంది గాయపడ్డారు. 14 మంది క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం రాయపూర్ ఆసుపత్రికి తరలించామని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ విశ్వదీప్ యాదవ్ చెప్పారు. ఓ వేడుకకు హాజరై ట్రాక్టరు ట్రాలీలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాం జరిగింది.రోడ్డు ప్రమాదంలో మృతులకు చత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ బాగేల్ సంతాపం తెలిపారు.


Updated Date - 2022-03-16T14:52:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising